భారత నౌకా దళం


        












           5000   సంవత్సరాలు  చరిత్ర  కలిగిన
  ఈ  భారత  దేశంలో  క్రీ.పూ. 2300  
సంవత్సరంలో గుజరాత్లోని  మంగ్రోల్  దగ్గర 
 మొట్ట  మొదటి  నౌకా తీరం  నిర్మంచబడింది. 
క్రీ.పూ. 4  వ శతాబ్దంలో  మౌర్య సామ్రాజ్యంలో  మొట్ట  మొదటి నౌకా  విభాగాన్ని ప్రారంభించారు.
           బ్రిటిష్  ప్రభుత్వం  భారత  దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు  'ది  బ్రిటీష్  ఇండియన్
  నేవిని ప్రారంభించారు. అది  1946  నాటికి 
78 ఓడలు  2000 సిబ్బంది  కలిగి  ఉంది.
1950  జనవరి  26 న  భారత దేశానికి 
స్వాతంత్ర్యం  వచ్చిన  రోజున  ది  బ్రిటీష్ 
ఇండియన్  నేవీకి  ది  ఇండియన్  నేవిగా
పేరు పెట్టారు. తూర్పున  విశాఖ  పశ్చిమాన
 ముంబైలు  నౌకా  దళ కేంద్రాలుగా  పని 
చేస్తున్నాయ్. విశాఖలో  నౌకా  దళం ఏర్పాటై
  50  సంవత్సరాలు  పూర్తవుతున్న 
సంధర్భాన 2018లో  స్వర్ణోత్సవాలు  నిర్వహిస్తున్నారు.మరాఠా చక్రవర్తి  ఛత్రపతి
 శివాజిని  భారత  దేశ  నౌకా  దళ
పితామహుడుగా  పరిగణిస్తారు.
                1971  ఢిశంబరు  4న  భారత్ -
 పాక్ యుద్థంలో  భారత  దేశం  యొక్క 
 విజయానికి కారణమైన  నౌకా  దళాన్ని 
 అభినందిస్తూ  డిశంబరు  4వ  తేదిని  నౌకా  దినోత్సవంగా   భారత  దేశ  ప్రభుత్వం 
ప్రకటించింది.
                త్రివిథ  దళాలలో  భాగమైన 
భారత  నౌకా దళం  55,000  మంది
 సిబ్బందితో  ప్రపంచంలోనే  4వ అతి  పెద్ద
  నౌకా  దళంగా  పేరు  పొందింది. కేవలం 
దేశ రక్షణకే  కాకుండా  మానవతా
  సహాయాలకు,  ప్రకృతి వైపరీత్యాలకు 
కూడా  భారత  దేశ  ప్రభుత్వం  నౌకా
దళాన్ని  ఉపయోగిస్తుంది. 1971లో 
భారత్ - పాక్ యుద్థం  మరియు  1961లో
 గోవాలో  పోర్చుగీసు  మీద యుద్థం  చేసి
 గెలిచి  భారత  నౌకా  దళం  దేశ  కీర్తి
 ప్రతిష్టలను  కాపాడింది. భారత  దేశ  నౌకా
  దళం  295  ఓడలు  కలిగి  ఉంది.
        Navy  is  much  more  than  a job,
 much more  than  service  to  a 
 country. It  is  a  way of  life.
                " SAFE  SEAS  AND  SECURE 

 COASTS  FOR   A   STRONG  NATION"
Attachments area

Popular posts from this blog

REASON FOR BLIND FOLD OF LADY OF JUSTICE

INDIAN NAVY DAY

INDIAN NATIONAL FLAG